వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్కు చెందిన సయ్యద్ మసూమ్ మొహియుద్దీన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషనల్ లీడర్షిప్ విభాగంలో డాక్టరేట్ పొందారు. మాస్కో రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
Comments
Loading comments...

