వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రసూతి సమయంలో జరిగిన వైద్య నిర్లక్ష్యం కలకలం రేపింది. కాన్పు అనంతరం మృతి చెందిన మహిళ చితిలో సర్జికల్ కత్తెర బయటపడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు, బాధ్యులైన గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...

