Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 2:50 PM రాజన్న సిరిసిల్లGeneral
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ - Udayam
దేశ స్వాతంత్ర్యానికి 80 ఏళ్ల సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి వందనం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...