Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామి వారిని దర్శించుకున్న ఇఫ్కో డైరెక్టర్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 21, 2026 1:46 PM విశాఖపట్నంGeneral
స్వామి వారిని దర్శించుకున్న ఇఫ్కో డైరెక్టర్ - Udayam
న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ ఎరువుల సంస్థ 'ఇఫ్కో' మేనేజింగ్ డైరెక్టర్ కే.జె. పటేల్ సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ​ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షణాధికారి రామజోగారావు, స్వాగతించగా సహాయ నిర్వహణాధికారి పిల్లా శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి (ఇంచార్జ్) మర్యాదపూర్వకంగా ధ్వజస్తంభం వద్ద స్వాగతం పలికారు. ​

Comments

G
Loading comments...