వార్తలకు తిరిగి వెళ్లండి
అధికారులపై అనుమానపు ‘నిఘా’

పాలనపై పట్టు సాధించే క్రమంలో గెజిటెడ్ అధికారులపై ప్రభుత్వం నిఘా నేత్రాన్ని సంధించడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సర్కారు విడుదల చేసిన జీవోపై అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ చర్యలను నియంతృత్వ ధోరణిగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. సమాచార సేకరణ పేరుతో ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Loading comments...