వార్తలకు తిరిగి వెళ్లండి

భీమదేవరపల్లి మండలం ములుకనూర్లో ఇంటర్ విద్యార్థిని ఎలిగేటి అక్షర(17) మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ చేపట్టినట్లు ఎస్సై రాజు తెలిపారు.
శుక్రవారం కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అక్షర ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

