Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌ విద్యార్థి మృతిపై అనుమానం

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 7:29 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
హాస్టల్‌ విద్యార్థి మృతిపై అనుమానం - Udayam
శ్రీకాకుళం జిల్లా కురుడు బీసీ బాలుర వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్న దుర్గాప్రసాద్‌ ఆదివారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. ఈ విషయం వార్డెన్‌కు తెలియకపోవడం గమనార్హం కాదు. మరుసటి రోజు హాస్టల్‌కు ఆనుకుని ఉన్న చెరువులో దుర్గాప్రసాద్‌ మృతదేహం కనిపించింది. విద్యార్థి బంధువు సమాచారం ఇచ్చే వరకు అతడు కనిపించడం లేదనే విషయం వసతి గృహ సిబ్బంది గుర్తించలేదు.

Comments

G
Loading comments...