వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరంలో పోలీసుల నుంచి ఓ దొంగ తప్పించుకున్న ఘటన చోటుచేసుకుంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేసులో నిందితుడిని కదిరి నుంచి పోలీసులు తీసుకొచ్చారు.
రామ్నగర్లోని ఫోక్సో కోర్టులో హాజరుపరిచేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు నిందితుడిని తీసుకెళ్తుండగా.. ఓ కానిస్టేబుల్ను తోసి ఆటోలో నుంచి పారిపోయాడు. ఘటనపై ఉన్నతాధికారులు ఇద్దరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

