వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ 2026-27 కోసం ఈస్ట్ జోన్ జట్టుకు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంపై వ్యాఖ్యాత హర్షా భోగ్లే ప్రశ్నలు లేవనెత్తారు. రెడ్బాల్ క్రికెట్లో అతను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని, కేవలం ఎనిమిది ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 207 పరుగులే చేశాడని పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
Comments
Loading comments...
