వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సురేశ్ మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
కారు నడుపుతున్న సురేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్యకు గాయాలయ్యాయి. హనుమాన్ జంక్షన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

