Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సురేశ్‌ మృతి

శివ కుమార్ Jul 28, 2026 8:48 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సురేశ్‌ మృతి - Udayam Digital
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సురేశ్‌ మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. కారు నడుపుతున్న సురేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్యకు గాయాలయ్యాయి. హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...