Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం ధరలకు రెక్కలు

హరిక శర్మ Jul 28, 2026 9:11 AM పల్నాడు ఆంధ్రప్రదేశ్
బియ్యం ధరలకు రెక్కలు - Udayam Digital
దేశంలో సన్న బియ్యం ధరలు అకస్మాత్తుగా ఎగబాకాయి. నెల రోజుల వ్యవధిలోనే క్వింటాకు వందల రూపాయల చొప్పున పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఎల్‌నినో ప్రభావం, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడం మరియు నిల్వలను కృత్రిమంగా బ్లాక్ చేయడం వంటి కారణాల వల్ల బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Comments

G
Loading comments...