వార్తలకు తిరిగి వెళ్లండి
బియ్యం ధరలకు రెక్కలు

దేశంలో సన్న బియ్యం ధరలు అకస్మాత్తుగా ఎగబాకాయి. నెల రోజుల వ్యవధిలోనే క్వింటాకు వందల రూపాయల చొప్పున పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది.
ఎల్నినో ప్రభావం, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడం మరియు నిల్వలను కృత్రిమంగా బ్లాక్ చేయడం వంటి కారణాల వల్ల బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
Comments
Loading comments...