వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయన్న పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల్లో నిర్ణీత కాలవ్యవధిలో దర్యాప్తు, సత్వర విచారణకు చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
మాదకద్రవ్యాల ముప్పును సమన్వయంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
Comments
Loading comments...

