వార్తలకు తిరిగి వెళ్లండి
నీట్ భద్రతపై కేంద్రాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రం, ఎన్టీఏలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో నీట్ను ఆన్లైన్లో నిర్వహించేందుకు తీసుకుంటున్న సైబర్, డేటా భద్రతా చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంస్కరణల వివరాలు సమర్పిస్తామని ఎస్జీ తెలిపారు. విచారణను జులై 27కి వాయిదా వేసింది.
Comments
Loading comments...