Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ భద్రతపై కేంద్రాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం

అమరేష్ గౌడ్ Jul 24, 2026 2:34 PM అల్ ఇండియా about 1 hour ago
నీట్‌ భద్రతపై కేంద్రాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం - Udayam Digital
నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రం, ఎన్టీఏలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో నీట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు తీసుకుంటున్న సైబర్, డేటా భద్రతా చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంస్కరణల వివరాలు సమర్పిస్తామని ఎస్జీ తెలిపారు. విచారణను జులై 27కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...