వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచే ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026’కు లోక్సభ ఆమోదం తెలిపింది. పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల భారం దృష్ట్యా న్యాయ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
