వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్లో చెన్నైపై హైదరాబాద్ గెలిచి ప్లేఆఫ్స్ చేరిన అనంతరం ఇషాన్ కిషన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. స్టాండ్స్లో మ్యాచ్ చూస్తున్న తన కజిన్ కుటుంబం కోసమే తాను క్రీజులో చివరి వరకు ఒత్తిడిని తట్టుకుని పోరాడి గెలిచానని పేర్కొన్నాడు.
కీపింగ్ సమయంలోనే పిచ్ మందకొడిగా ఉందని గ్రహించి, ప్లాన్ ప్రకారం ఆడానని చెప్పాడు. స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై బౌండరీలు రాకపోయినా సింగిల్స్తో భాగస్వామ్యం నిర్మించామని ఇషాన్ వివరించాడు.
Comments
Loading comments...

