వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేలో ఎస్పీ నరసింహ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను స్వయంగా విని, ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

