Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుమంత్‌పై హత్యాయత్నం కేసు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:43 PM హైదరాబాద్General
సుమంత్‌పై హత్యాయత్నం కేసు - Udayam
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రూ.10 కోట్లు డిమాండ్‌ చేసి, ఇవ్వకపోవడంతో దాడి చేశారని ఓ వ్యాపారి ఫిర్యాదు చేశారు. సుమంత్‌తోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. తొలుత మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసును జూబ్లీహిల్స్‌ పోలీసులకు బదిలీ చేశారు.

Comments

G
Loading comments...