వార్తలకు తిరిగి వెళ్లండి
భార్యకు చూపిస్తూ ఆత్మహత్య

Photo Gallery
వరంగల్ కాజీపేట సమీపంలో రాజేశ్ నాయక్ అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి గొడవల నేపథ్యంలో భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూనే, ఎదురుగా వస్తున్న రైలుకు ఎదురుగా దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
దస్తావేజు లేఖరిగా పనిచేసే రాజేశ్ గత రాత్రి నుంచి కనిపించకుండా పోగా, నేడు మృతదేహమై కనిపించాడు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...