వార్తలకు తిరిగి వెళ్లండి
గిరిజనులకు నాణ్యమైన విద్య

Photo Gallery
కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. జైనూర్లో గురుకుల కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు.
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...