Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనుల శంకుస్థాపన

Follow Udayam on Google
రూప దేవి Jul 06, 2026 3:00 PM వరంగల్General
అభివృద్ధి పనుల శంకుస్థాపన - Udayam
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్కతుర్తి నుంచి మడిపల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...