వార్తలకు తిరిగి వెళ్లండి
క్యాన్సర్ ఔషధ ప్లాంట్ ప్రారంభం

Photo Gallery
సిద్దిపేట జిల్లా కర్కపట్ల బయోటెక్ పార్క్లో సిరో ఫార్మా క్యాన్సర్ ఔషధాల ప్లాంట్ను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ తయారయ్యే మందులను పలు దేశాలకు ఎగుమతి చేస్తారు.
ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుందని, ఔషధ రంగ అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...