వార్తలకు తిరిగి వెళ్లండి
మొక్కలు నాటి సంరక్షించాలి

Photo Gallery
హుజూరాబాద్లో వనమహోత్సవంలో భాగంగా అధికారులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆర్డీఓ జలకుమారి నాయక్ సూచించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ కిషన్, అటవీ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...