వార్తలకు తిరిగి వెళ్లండి
డిచ్పల్లి: సుద్దులం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ్ మహా-2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల అమృతంతో తయారు చేసిన పోషక పదార్థాలను తల్లిదండ్రులకు అందించి, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సర్పంచ్ తినేటి హేమలత లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సుశీల, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

