వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS యాప్ ద్వారా ఆగస్టు 7 నుంచి అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు జరగనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే ఎరువుల కొనుగోలు, పంపిణీ, నిల్వలు డిజిటల్ విధానంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. రైతులు యాప్లో నమోదు చేసుకుని QR కోడ్ ద్వారా ఎరువులు పొందాలని సూచించారు.
Comments
Loading comments...
