వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మంగళవారం నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ పట్టుదలతో చదివితే పోలీసు ఉద్యోగం సాధించవచ్చని అన్నారు.
ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని సూచించారు. శారీరక దారుఢ్యంతో పాటు సాధారణ పరిజ్ఞానంపై కూడా పట్టు సాధించాలని నిరుద్యోగులకు సూచించారు.
Comments
Loading comments...

