Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పోటీల్లో రామచంద్రపురం విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 7:01 PM కోనసీమGeneral
జాతీయ పోటీల్లో రామచంద్రపురం విద్యార్థుల ప్రతిభ - Udayam
తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించారు. స్పెషల్ తెలుగు విద్యార్థులైన ఉదయభాను వ్యాసరచనలో, ప్రశాంతి వచన కవిత్వంలో మొదటి స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ చిట్టిబాబు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన డా. సుజాతను, విజేతలైన విద్యార్థులను కళాశాల సిబ్బంది శుక్రవారం అభినందించారు.

Comments

G
Loading comments...