Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంచీలో విద్యార్థుల ఆందోళన

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:05 AM జాతీయంGeneral
రాంచీలో విద్యార్థుల ఆందోళన - Udayam
జార్ఖండ్‌ ఎంపిక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సీఎం హేమంత్‌ సోరెన్‌, రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులు తలపడ్డారు. ఆందోళన నేత కునాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హజారీబాగ్‌, గిరిదిహ్‌లోనూ ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Comments

G
Loading comments...