Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసన

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 6:39 AM ఆల్ ఇండియా జాతీయ
జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసన - Udayam Digital
జార్ఖండ్‌లో పోటీ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాంచీలో విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్‌ మహతో నిరాహార దీక్ష ప్రారంభించగా ఉద్యమానికి విస్తృత మద్దతు లభిస్తోంది. వివిధ నియామక పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...