వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం గోల్డెన్, ప్లాటినం జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 5న నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల నిర్వహక కమిటీ తెలిపింది. 1956లో నివర్తి వెంకటసుబ్బయ్య పాఠశాలను స్థాపించినట్లు పేర్కొంది.
70 ఏళ్ల విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ‘మహాసమ్మేళనం’ పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పూర్వ విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరింది.
Comments
Loading comments...

