వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఏ ఏ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ మండిపడ్డారు. వేములవాడ పరిధిలోని అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో కలిసి సోమవారం నిరసన తెలిపారు.
లాటరల్ ఎంట్రీ విధానం రద్దు చేయవద్దు చేస్తే ఊరుకోమని, రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

