వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లిలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహంలో 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడిన వారికి పీహెచ్సీ వైద్య బృందం చికిత్స అందించడంతో కోలుకున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురైన ఆరో తరగతి విద్యార్థిని భవానీశంకరిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆమె కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

