Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థినుల అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:41 PM నాగర్ కర్నూల్General
ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థినుల అవగాహన - Udayam
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రాణి రుద్రమదేవి డిగ్రీ కళాశాల విద్యార్థినులు సూచించారు. మంగళనగర్‌లో రైతులకు వేప ఆకు కషాయం ఉపయోగాలను వివరించారు. తక్కువ ఖర్చుతో వేప కషాయం తయారు చేసి తెల్లదోమ, పిండినల్లి, కొమ్మ తొలిచే పురుగులను నివారించవచ్చని తెలిపారు. మిత్ర పురుగులకు మేలు జరుగుతుందని చెప్పారు.

Comments

G
Loading comments...