వార్తలకు తిరిగి వెళ్లండి
గోదారి సాక్షిగా విద్యార్థుల సాహస ప్రయాణం

రాజమహేంద్రవరం లంక ప్రాంత విద్యార్థులు బడికి వెళ్లేందుకు గోదావరి నదిని పడవపై దాటాల్సి వస్తోంది. మూతబడిన పాఠశాలల కారణంగా చిన్నారులు ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
స్థానిక ప్రభుత్వాలు తక్షణమే స్పందించి లంకల్లో పాఠశాలలను పునరుద్ధరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రవాణా వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...