వార్తలకు తిరిగి వెళ్లండి
మార్కుల ఒత్తిడితో విద్యార్థి బలవన్మరణం

మార్కుల ఒత్తిడిని తట్టుకోలేక, హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
విద్యార్థులపై తల్లిదండ్రులు, విద్యా సంస్థల ఒత్తిడి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల మానసిక స్థితిని గమనిస్తూ వారికి తగిన కౌన్సెలింగ్, మద్దతు అందించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...