వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతి స్కూల్లో 8వ తరగతి విద్యార్థిని బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.
స్కూల్ ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగిందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...
