వార్తలకు తిరిగి వెళ్లండి

నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జేఎల్కేఎం నేత దేవేంద్రనాథ్ మహతో చేపట్టిన నిరాహార దీక్షకు మరో ఐదుగురు మద్దతుగా చేరారు.
14వ జార్ఖండ్ పీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేసి, సీబీఐ లేదా స్వతంత్ర కమిటీతో విచారణ జరపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.
Comments
Loading comments...
