వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 2026-27 నుంచి సంక్షేమ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలను వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 31 నాటికి దరఖాస్తు చేసిన లక్ష మందికిపైగా విద్యార్థులకు ఈ నెల 15లోగా తొలివిడత చెల్లింపులు జరగనున్నాయి.
ఫీజులు జమ అయిన వారం రోజుల్లో విద్యార్థులు కళాశాలలకు చెల్లించాలి. బోధన రుసుముల కోసం ప్రభుత్వం సంక్షేమ శాఖలకు రూ.250 కోట్లు అడ్వాన్సుగా విడుదల చేసింది.
Comments
Loading comments...
