Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరులో బస్సు కిందపడి విద్యార్థిని మృతి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 14, 2026 8:55 PM అన్నమయ్యGeneral
పీలేరులో బస్సు కిందపడి విద్యార్థిని మృతి - Udayam
పీలేరులో ఆర్టీసీ బస్సు కిందపడి హసీన్లాజ్ (18) అనే విద్యార్థిని మరణించింది. స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడటంతో ప్రమాదవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన ఆమె బుధవారం ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరుకావాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...