వార్తలకు తిరిగి వెళ్లండి
21 ప్రముఖ దేవాలయాలు ఇక 'గ్రోత్ సెంటర్లు'

రాష్ట్రంలోని ప్రముఖ 21 దేవాలయాలను గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రసాదాల నాణ్యత పెంపుతో పాటు, ఆధ్యాత్మిక ప్రాంతాల పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలను ముమ్మరం చేయాలని సూచించారు.
ప్రభుత్వ సేవలను మరింత సరళతరం చేసేలా వ్యాపార నియమాలను పునర్వ్యవస్థీకరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. మానవీయ కోణంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్టీజీఎస్ సమీక్షలో దిశానిర్దేశం చేశారు
Comments
Loading comments...