వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా ఎక్నాస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలో పాముకాటుకు గురైన మూడో తరగతి విద్యార్థి రంజిత్ (8) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
జిల్లా ఆసుపత్రిలో బాలుడు మరణించడంతో కుటుంబ సభ్యులు పాఠశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు.
Comments
Loading comments...
