వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కలగుట్టలో విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
ప్రశ్నించే గొంతుకలపై పాలకవర్గాల దాడులను ఖండించాలని సమావేశంలో పిలుపునిచ్చారు. రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రవీణ్కుమార్కు మద్దతుగా నిలుస్తామని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

