వార్తలకు తిరిగి వెళ్లండి
బూట్లు వేసుకోలేదని విద్యార్థినిపై పీఈటీ దాడి

ఏలూరు జిల్లా వేల్పుచర్లలో బూట్లు వేసుకోలేదని ఎనిమిదో తరగతి విద్యార్థినిని పీఈటీ 25 గుంజీలు తీయించి, కర్రతో కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన బాలికను ఆసుపత్రికి తరలించకుండా ఉపాధ్యాయులు ఇంటికి పంపించేశారు.
తల్లిదండ్రులు ఆమెను ఏలూరు ఆసుపత్రిలో చేర్పించగా, ఈ ఘటనపై స్పందించిన డీవైఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం, దాడి చేసిన పీఈటీకి మెమోలు జారీ చేశారు.
Comments
Loading comments...