Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై సండ్ర ఆగ్రహం

Follow Udayam on Google
K.Venkatesh Aug 22, 2026 6:35 PM ఖమ్మంGeneral
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై సండ్ర ఆగ్రహం - Udayam
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 100 పడకల కొత్త ఆసుపత్రి భవనం అందుబాటులోకి రావడంతో పాటు సుమారు 17 మంది వైద్యులు ఉన్నప్పటికీ.. ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందకపోవడం బాధాకరమని తెలిపారు. కొంతమంది వైద్యులు విధులకు సమయానికి హాజరు కావడం లేదని, మరికొందరు ముందుగానే విధుల నుంచి వెళ్లిపోతున్నారు.

Comments

G
Loading comments...