వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్ లక్ష్మణ్కు గుండెపోటు రావడంతో స్టీరింగ్పై పడిపోయారు. మద్దునూరు నుంచి జగిత్యాలకు వస్తున్న సమయంలో మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గుండెపోటు వచ్చినప్పటికీ బస్సు అదుపు తప్పకపోవడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. చివరి వరకు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతోనే ముప్పు తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు. అనంతరం ఆయనను ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

