Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో రంగు మారిన కలుషిత నీరు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 10:37 AM పల్నాడుGeneral
సత్తెనపల్లిలో రంగు మారిన కలుషిత నీరు - Udayam
సత్తెనపల్లిలోని 23వ వార్డులో తాగునీరు రంగు మారి, దుర్వాసన వస్తుండటంతో సోమవారం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కలుషిత నీటి వల్ల చర్మ సమస్యలతో పాటు టైఫాయిడ్, డయేరియా వంటి రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...