Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో ఓటర్ల నోటీసుల గందరగోళం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 10:27 PM పల్నాడుGeneral
సత్తెనపల్లిలో ఓటర్ల నోటీసుల గందరగోళం - Udayam
ఓటర్ల నోటీసుల్లోని అసమానతలపై సత్తెనపల్లి వైసిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఈఆర్‌ఓ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. నోటీసుల వివరాలను బిఎల్‌ఏలకు అందించాలని, కొత్త 21 బూత్‌లకు బిఎల్‌ఏలను నియమించాలని కోరారు. ఓటరు అందుబాటులో లేకపోతే రక్తసంబంధీకుల ద్వారా నోటీసులు ఇచ్చే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...