Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి విద్యార్థికి జాతీయ స్థాయి పురస్కారం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 7:17 PM పల్నాడుGeneral
సత్తెనపల్లి విద్యార్థికి జాతీయ స్థాయి పురస్కారం - Udayam
ఆల్ ఇండియా గ్లాస్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి యువజన పోటీల్లో సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయకు చెందిన 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దేశవిదేశాల నుంచి 2 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో శ్లోక్ తన ప్రతిభను చాటి రూ.10,000 నగదు బహుమతిని గెలుచుకున్నాడు.

Comments

G
Loading comments...