వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చాగల్లు గ్రామానికి చెందిన సత్తయ్య రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి మడికొండ వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సత్తయ్యకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

