Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సభలో ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసమే: సి.పి.రాధాకృష్ణన్

మనీష్ రెడ్డి Jul 25, 2026 4:05 PM అల్ ఇండియా about 1 hour ago
సభలో ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసమే: సి.పి.రాధాకృష్ణన్ - Udayam Digital
సభలో గడిపే ప్రతి క్షణాన్ని ప్రజాస్వామ్య బలోపితానికే ఉపయోగించాలని, ఆరోగ్యకరమైన చర్చలు దేశ పురోగతికి తోడ్పడాలని రాజ్యసభ కొత్త సభ్యుల శిక్షణా కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సి.పి.రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. సభ్యులు ప్రజలతో మమేకమై ఉండాలని, నియమాలను పాటిస్తూ సద్విమర్శలతో సభ సంప్రదాయాలను కాపాడాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...